దేశంలో కొత్తగా 3,116 క‌రోనా కేసులు..

71
- Advertisement -

దేశంలో క‌రోనా కేసుల వివ‌రాల‌పై కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ బులెటిన్ విడుద‌ల చేసింది. ఇప్ప‌టి వ‌ర‌కు మొత్తం 77.85 కోట్ల క‌రోనా ప‌రీక్ష‌లు చేశారు. కొత్తగా దేశంలో 3,116 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయ‌ని వెల్ల‌డించింది. నిన్న క‌రోనా నుంచి 5,559 మంది కోలుకున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు కోలుకున్న వారి సంఖ్య‌ 4,24,37,072గా ఉంది. రోజువారీ పాజిటివిటీ రేటు 0.41 శాతంగా ఉంది. ప్ర‌స్తుతం దేశంలో 38,069 మంది క‌రోనాకు చికిత్స తీసుకుంటున్నారు. ఇప్ప‌టివ‌ర‌కు మొత్తం 180.13 కోట్ల క‌రోనా వ్యాక్సిన్ డోసులు వినియోగించారు.

- Advertisement -