దేశంలో 24 గంటల్లో 152 మంది మృతి..

108
covid-19
- Advertisement -

దేశంలో కరోనా కేసుల సంఖ్య స్వల్పంగా తగ్గుముఖం పడుతోంది. గత 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 30,256 పాజిటివ్ కేసులు న‌మోదుకాగా 152 మంది మృతిచెందారు. దీంతో దేశంలో మొత్తం కేసుల సంఖ్య 33,478,419కి చేరగా 3,18,181 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. కరోనాతో ఇప్పటివరకు 4,45,133 మంది మృతిచెందగా ఇప్పటివరకు 80.85 కోట్ల టీకాలు పంపిణీ చేశామని వైద్య,ఆరోగ్య శాఖ వెల్లడించింది.

- Advertisement -