దేశంలో 24 గంటల్లో 2,59,170 కరోనా కేసులు..

120
corona
- Advertisement -

దేశంలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతూనే ఉన్నాయి. గత 24 గంటల్లో దేశంలో 2,59,170 కేసులు నమోదుకాగా 1761 మంది మృతిచెందారు. దీంతో దేశంలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,53,21,089కి చేరింది.

ప్రస్తుతం 20,31,977 యాక్టివ్ కేసులుండగా 1,31,08,582 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటి వరకు మృతి చెందిన వారి సంఖ్య 1,80,530కి చేరింది.

- Advertisement -