దేశంలో స్వల్పంగా తగ్గుముఖం పట్టిన కరోనా..

133
coronavirus
- Advertisement -

దేశంలో కరోనా కేసుల సంఖ్య స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. గత 24 గంటల్లో 2,58,089 క‌రోనా కేసులు న‌మోదుకాగా క‌రోనాతో 385 మంది మృతి చెందారు. దేశంలో ప్ర‌స్తుతం 16,56,341 యాక్టివ్ కరోనా కేసులుండగా పాజిటివిటీ రేటు 16.28 శాతం నుంచి 19.65 శాతానికి పెరిగింది.

దేశంలో ఇప్ప‌టి వ‌ర‌కు మొత్తం 8209 ఒమిక్రాన్ కేసులు న‌మోదుకాగా 157 కోట్ల వ్యాక్సిన్ డోసులను అందించిన‌ట్టు బులిటెన్‌లో పేర్కొన్నారు. భార‌త్‌లోని 29 రాష్ట్రాల్లో ఒమిక్రాన్ వేరియంట్ కేసులు న‌మోద‌వుతున్నాయి.

- Advertisement -