- Advertisement -
దేశంలో కరోనా కేసుల సంఖ్య స్వల్పంగా పెరిగాయి. గత 24 గంటల్లో 2451 మంది కరోనా బారినపడగా 54 మంది మృతిచెందారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 4,30,52,425కు చేరగా 4,25,16,068 మంది బాధితులు కరోనా నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం దేశంలో 14,241 యాక్టివ్ కేసులుండగా 5,22,116 మంది మృతిచెందారు.
ఇప్పటివరకు 98.75 శాతం మంది కోలుకోగా, 1.21 శాతం మంది మృతిచెందారు. దేశవ్యాప్తంగా 1,87,26,26,515 వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేశారు.
- Advertisement -