దేశంలో పెరిగిన కరోనా మరణాలు..

97
corona
- Advertisement -

దేశంలో కరోనా కేసుల సంఖ్య పెరిగిపోతూనే ఉన్నాయి. గత 24 గంటల్లో దేశంలో 2,51,209 కరోనా కేసులు న‌మోదుకాగా కరోనాతో 627 మంది మృతి చెందారు. 24 గంట‌ల వ్య‌వ‌ధిలో 3,47,443 మంది కరోనా నుండి కోలుకున్నారు. దేశంలో ప్ర‌స్తుతం 21,05,611 యాక్టీవ్ కేసులుండగా పాజిటివిటీ రేటు 15.88శాతంగా ఉంది.

ఇప్ప‌టి వ‌ర‌కు దేశంలో 164,44,73,216 వ్యాక్సిన్ డోసులు అందించగా వ్యాక్సినేషన్ ప్రక్రియ శరవేగంగా సాగుతోంది.

- Advertisement -