దేశంలో 24 గంటల్లో 2451 కరోనా కేసులు…

128
India corona
- Advertisement -

దేశంలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతున్నాయి. గత 24 గంటల్లో 2451 కేసులు నమోదుకాగా 33 మంది మృతిచెందారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 4,30,54,952కు చేరగా 4,25,17,124 మంది కరోనా నుండి కోలుకున్నారు.

ప్రస్తుతం దేశంలో 15,079 కేసులు యాక్టివ్‌గా ఉండగా 5,22,149 మంది కరోనాకు బలయ్యారు. రోజువారీ పాజిటివిటీ రేటు 0.56 శాతంగా ఉండగా రికవరీరేటు 98.75 శాతం, మరణాలు 1.21 శాతంగా ఉన్నాయి. ఇప్పటివరకు 1,87,46,72,536 వ్యాక్సిన్‌ డోసులను పంపిణీ చేశామని వైద్య శాఖ వెల్లడించింది.

- Advertisement -