దేశంలో 24 గంటల్లో 2323 కరోనా కేసులు..

34
corona
- Advertisement -

దేశంలో గత 24 గంటల్లో 2323 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసులు 4,31,34,145కు చేరగా 14,996 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి.4,25,94,801 మంది బాధితులు మహమ్మారి నుంచి కోలుకోగా 5,24,348 మంది మరణించారు.

మొత్తం కేసుల్లో 0.03 శాతం కేసులు యాక్టివ్‌గా ఉండగా రికవరీ రేటు 98.75 శాతం, మరణాలు 1.22 శాతంగా ఉన్నాయని వైద్యశాఖ వెల్లడించింది. ఇప్పటివరకు 1,92,12,96,720 వ్యాక్సిన్‌ డోసులను పంపిణీ చేశామని వైద్యశాఖ వెల్లడించింది.

- Advertisement -