దేశంలో 24 గంట‌ల్లో 2124 క‌రోనా కేసులు..

37
covid 19
- Advertisement -

దేశంలో క‌రోనా కేసుల సంఖ్య స్వ‌ల్పంగా పెరిగాయి. గ‌త 24 గంట‌ల్లో 2124 క‌రోనా కేసులు న‌మోదుకాగా 17 మంది మృతిచెందారు. దీంతో మొత్తం కేసుల పంఖ్య 4,31,42,192కు చేరగా 4,26,02,714 మంది క‌రోనా నుండి కోలుకున్నారు.

ప్ర‌స్తుతం దేశంలో 14,971 కేసులు యాక్టివ్‌గా ఉండ‌గా కరోనాతో ఇప్ప‌టివ‌ర‌కు 5,24,507 మంది మృతిచెందారు.రోజువారీ పాజిటివిటీ 0.46 శాతంగా ఉండ‌గా ఇప్ప‌టివ‌రకు 1,92,67,44,769 టీకాలు పంపిణీ చేశారు.

- Advertisement -