గీతాంజలి మళ్లీ వచ్చింది…ట్రైల‌ర్

15
- Advertisement -

అంజలి ప్రధానపాత్రలో 2014లో వచ్చిన కామెడీ ఎంటర్ టైనర్ గీతాంజలి. తాజాగా ఈ సినిమాకు సీక్వెల్‌గా గీతాంజలి మళ్లీ వచ్చింది తెరకెక్కుతుండగా సినిమా ట్రైలర్‌ని రిలీజ్ చేశారు మేకర్స్.

శ్రీనివాస్ రెడ్డితో మొదలైన ట్రైలర్‌లో హార్ర‌ర్ సినిమా తీద్దామని అంజ‌లి, తన టీమ్‌తో కలిసి ఒక పాడుబ‌డిన భ‌వంతిలోకి వెళతారు. అయితే ఆ భ‌వంతీలో షూటింగ్ జ‌రుగుతుండ‌గా.. వారికి దెయ్యాలు ఉన్న‌ట్లు అనుకొని సంఘ‌ట‌న‌లు ఎదురవుతుంటాయి. అయితే ఆ ఇంట్లో ఉన్న మూడు దెయ్యాలు ఎక్క‌డివి.. వారికి ఏం జ‌రిగింది అన్న నేపథ్యంలో తెరకెక్కుతుండగా ట్రైలర్‌లో భయంతో పాటు నవ్వులు పూయించారు. ఏప్రిల్ 11న గీతాంజలి మళ్లీ వచ్చింది ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

Also Read:KTR:రైతుల పాలిట శాపంగా కాంగ్రెస్

- Advertisement -