నేటి ముఖ్యమైన వార్తలివే..

9
- Advertisement -

()ఎన్నికల ప్రక్రియ పవిత్రంగా జరగాలలని అభిప్రాయపడింది సుప్రీం కోర్టు. స్వేచ్ఛ‌గా, న్యాయ‌బ‌ద్ధంగా ఎన్నిక‌లు జ‌ర‌గ‌డానికి తీసుకున్న చ‌ర్య‌ల‌ను వివ‌రించాల‌ని సుప్రీంకోర్టు ఇవాళ

పూర్తి కథనం కోసం ఈ లింక్‌ను క్లిక్ చేయండి..Supreme:ఎన్నికల ప్రక్రియ పవిత్రంగా జరగాలి

()తనకు విశ్వసనీయతే ముఖ్యం పదవులు కాదన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. తనను ఏక్‌నాథ్‌ షిండే అనేవారిని చెప్పుతో కొట్టాలన్నారు. 24 ఏళ్లుగా ఒకే పార్టీలో ఉన్నానని, పదవుల కోసం పార్టీ మారే వ్యక్తి హరీశ్ కాదన్నారు.

పూర్తి కథనం కోసం ఈ లింక్‌ను క్లిక్ చేయండి..Harishrao:విశ్వసనీయతే ముఖ్యం..పదవులు కాదు

()అధికారిక ఉత్తర్వులతో ముఖ్యమంత్రి సలహాదారుడిగా నియమితులై, క్యాబినెట్ మంత్రి హోదాలో ఉంటూ, రాష్ట్ర ప్రభుత్వ ఖజానా నుండి జీతభత్యాలు పొందుతున్న వేం నరేందర్ రెడ్డి.

పూర్తి కథనం కోసం ఈ లింక్‌ను క్లిక్ చేయండి..ఎన్నికల కోడ్ ఉల్లంఘించిన వేం నరేందర్‌రెడ్డి..

()భద్రాచలం శ్రీరార పట్టాభిషేకం వైభవంగా జరిగింది. ఉదయం 10.30 గంటలకు శ్రీరామ పట్టాభిషేక మహోత్సవం ప్రారంభం కాగా గవర్నర్ రాధాకృష్ణన్ దంపతులు హాజరై స్వామివారి తరపున పట్టువస్త్రాలను సమర్పించారు.

పూర్తి కథనం కోసం ఈ లింక్‌ను క్లిక్ చేయండి..వైభవంగా శ్రీరామ పట్టాభిషేకం..

()బంగారం ధరలు ఆల్ టైం హైకి చేరాయి. కొద్దిరోజులుగా పెరుగుతు వస్తున్న బంగారం ధరలు ఇవాళ బులియన్ మార్కెట్‌లో స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్ లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం

పూర్తి కథనం కోసం ఈ లింక్‌ను క్లిక్ చేయండి..Gold Price:లేటెస్ట్ ధరలివే

()కొందరిలో మలవిసర్జన చేసినప్పుడు చిన్న చిన్న పురుగులు కనిపిస్తూ ఉంటాయి. వీటినే నులిపురుగులు అంటారు. ఈ నులిపురుగుల సమస్య చిన్న పిల్లల్లో ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది.

పూర్తి కథనం కోసం ఈ లింక్‌ను క్లిక్ చేయండి..నులిపురుగుల సమస్యను ఇలా గుర్తించండి!

()మరోసారి కాంగ్రెస్ పార్టీకి రాష్ట్రం మరియు రైతుల ప్రయోజనం కంటే రాజకీయమే ముఖ్యం అని తేలిపోయిందన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఈ మేరకు ట్విట్టర్ ఎక్స్‌లో ట్వీట్ చేసిన కేటీఆర్

పూర్తి కథనం కోసం ఈ లింక్‌ను క్లిక్ చేయండి..KTR:రైతుల కంటే కాంగ్రెస్‌కు రాజకీయమే ముఖ్యం

()తెలంగాణ లో సాయంత్రం 5 గంటల వరకే పోలింగ్ జరగనుంది. ఏపీ సహా మిగిలిన రాష్ట్రాల్లో మాత్రం సాయంత్రం 6 వరకు పోలింగ్ జరగనుందని తెలిపింది ఈసీ.

పూర్తి కథనం కోసం ఈ లింక్‌ను క్లిక్ చేయండి..తెలంగాణలో 5 గంటల వరకే పోలింగ్..

()తిరుమల శ్రీవారి ఆలయంలో బుధ‌వారం శ్రీరామనవమి ఆస్థానాన్ని పురస్కరించుకొని శ్రీసీతారామ లక్ష్మణ సమేత హనుమంతులవారి ఉత్సవర్లకు స్నపన తిరుమంజన కార్యక్రమాన్ని అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు.

పూర్తి కథనం కోసం ఈ లింక్‌ను క్లిక్ చేయండి..TTD:వైభ‌వంగా స్న‌ప‌న తిరుమంజ‌నం

- Advertisement -