LPG Price:గ్యాస్ ధరల పెంపు

16
- Advertisement -

ఐదు రాష్ట్రాల ఎన్నికలు ముగియగానే గ్యాస్ ధరల పెంపు షురూ చేసింది కేంద్రం. వినియోగదారులకు షాక్ ఇస్తూ ధరలను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. 19 కిలోల వాణిజ్య సిలిండర్‌ ధరను రూ.21 పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి. పెరిగిన ధరలు వెంటనే అమల్లోకి వస్తాయని ప్రకటించాయి.

దీంతో దేశ రాజధాని ఢిల్లీలో కమర్షియల్‌ గ్యాస్‌ సిలిండర్‌ ధర రూ.1796.50కు చేరగా కోల్‌కతాలో రూ.1908, ముంబైలో రూ.1749, చెన్నైలో రూ.1968.50కుగా ఉంది. అయితే గృహావసరాలకు వినియోగించే సిలిండర్‌ ధరల్లో మాత్రం పెంచలేదు. ఇది కాస్త ఊరట కలిగించే అంశం.

Also Read:సూపర్ మెన్ ఫోజ్…ఎన్ని లాభాలో!

- Advertisement -