Tirumala:పెరిగిన భక్తుల రద్దీ

38
- Advertisement -

ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. వీకెండ్ కావడంతో శ్రీవారిని దర్శించుకునేందుకు భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. టోకెన్ రహిత సర్వదర్శనం కోసం 27 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటల సమయం పడుతోంది.

ఇక గురువారం శ్రీవారిని 59,898 మంది భక్తులు దర్శించుకోగా శ్రీవారి హుండీ ఆదాయం 4.44 కోట్ల రూపాయలు వచ్చినట్టు అధికారులు తెలిపారు. నిన్న స్వామివారికి 26,936 మంది భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించారు.

Also Read:Sushanth:మెగాస్టార్‌తో నటించడం నా అదృష్టం

- Advertisement -