దేశంలో 24 గంటల్లో 19,740 కరోనా కేసులు

110
covid
- Advertisement -

దేశంలో కరోనా కేసుల సంఖ్య స్వల్పంగా తగ్గుముఖం పట్టింది. గత 24 గంటల్లో 19,740 కరోనా కేసులు నమోదుకాగా మొత్తం కేసుల సంఖ్య 3,39,35,309కి చేరింది. ప్రస్తుతం దేశంలో 2,36,643 యాక్టివ్ కేసులుండగా 3,32,4291 మంది కరోనాతో మృతిచెందారు. కరోనాతో ఇప్పటివరకు 4,50,375 మంది మృతిచెందారు.

రెండు వారాలుగా కేరళలో పాజిటివ్‌ కేసుల సంఖ్య తగ్గుతూ వస్తున్నది. శుక్రవారం కేరళలో 10,944 కేసులు నమోదుకాగా వెయ్యికిపైగా కేసులు నమోదవుతున్న రాష్ట్రాల్లో మహారాష్ట్ర, తమిళనాడు ఉన్నాయి.

- Advertisement -