దేశంలో తగ్గుముఖం పడుతున్న కరోనా..

72
- Advertisement -

దేశంలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకు తగ్గుముఖం పడుతున్నాయి. గత 24 గంటల్లో దేశంలో 1968 కరోనా కేసులు నమోదుకాగా 7గురు మృతిచెందారు. దీంతో మొత్తం కొవిడ్‌ కేసుల సంఖ్య 4,45,99,466కు పెరగ్గా.. మొత్తం 4,40,36,152 మంది బాధితులు కోలుకున్నారు.

ప్రస్తుతం దేశంలో యాక్టివ్‌ కేసులు 34,598గా ఉండగా రోజువారీ పాజిటివిటీ రేటు 0.94శాతంగా , వీక్లీ పాజిటివిటీ రేటు 1.29శాతంగా ఉంది. కరోనాతో ఇప్పటివరకు 5,28,716 మంది ప్రాణాలు కోల్పోగా ఇప్పటివరకు దేశంలో 218.80కోట్ల కొవిడ్‌ టీకాలు పంపిణీ చేశారు.

- Advertisement -