దేశంలో 24 గంట‌ల్లో 18,840 క‌రోనా కేసులు

48
corona
- Advertisement -

దేశంలో క‌రోనా కేసుల సంఖ్య పెరిగిపోతూనే ఉన్నాయి. గ‌త 24 గంట‌ల్లో దేశంలో కొత్త‌గా 18,840 పాజిటివ్ కేసులు న‌మోదు కాగా, 43 మంది మృతిచెందారు.

ప్ర‌స్తుతం దేశంలో 1,25,028 యాక్టివ్ కేసులుండ‌గా గ‌త 24 గంట‌ల్లో 16,104 మంది క‌రోనా నుంచి కోలుకున్న‌ట్లు తెలిపింది. రోజువారి పాజిటివిటీ రేటు 4.14 శాతంగా ఉండ‌గా ఇప్ప‌టి వ‌ర‌కు 198 కోట్ల వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేశార‌ని వైద్య‌శాఖ వెల్ల‌డించింది.

- Advertisement -