దేశంలో 24 గ‌ట‌ల్లో 1829 క‌రోనా కేసులు..

50
covid-19
- Advertisement -

దేశంలో క‌రోనా కేసుల సంఖ్య స్వ‌ల్పంగా త‌గ్గుముఖం ప‌ట్టాయి. గ‌త 24 గంట‌ల్లో 1829 కరోనా కేసులు కాగా 33 మంది మృతిచెందారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య‌ 4,31,27,199 కి చేరగా 4,25,87,259 మంది కోలుకున్నారు.

ప్ర‌స్తుతం దేశంలో 15,647 యాక్టివ్ కేసులుండ‌గా 5,24,293 మంది మృతిచెందారు. ప్రస్తుతం రోజువారీ పాజిటివిటీ రేటు 0.42 శాతంగా ఉండ‌గా మొత్తం కేసుల్లో 0.04 శాతం కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. ఇప్పటివరకు 1,91,65,00,770 వ్యాక్సిన్‌ డోసులను పంపిణీచేశామని వైద్య‌శాఖ వెల్ల‌డించింది.

- Advertisement -