దేశంలో 24 గంటల్లో 45 మంది మృతి…

76
corona
- Advertisement -

దేశంలో కరోనా కేసుల సంఖ్య స్వల్పంగా పెరిగాయి. గత 24 గంటల్లో 16,906 కేసులు నమోదుకాగా 45 మంది మృతిచెందారు. దీంతో మొత్తం కేసులు 4,36,69,850కి చేరగా 4,30,11,874 మంది బాధితులు వైరస్‌ నుంచి కోలుకున్నారు.

ప్రస్తుతం దేశంలో 1,32,457 కరోనా కేసులు నమోదుకాగా ఇప్పటివరకు కరోనాతో 5,25,519 మంది మరణించారు. రోజువారీ పాజిటివిటీ రేటు 3.68కి చేరగా మొత్తం కేసుల్లో 0.30 శాతం కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. ఇప్పటివరకు 199.12 కోట్ల కరోనా వ్యాక్సిన్‌ డోసులను పంపిణీ చేశామని వైద్యశాఖ తెలిపింది.

- Advertisement -