దేశంలో 24 గంట‌ల్లో 1675 క‌రోనా కేసులు..

217
covid19
- Advertisement -

దేశంలో క‌రోనా కేసుల సంఖ్య రోజురోజుకు త‌గ్గుముఖం ప‌ట్టాయి. గ‌త 24 గంటల్లో 1,675 కొత్త కరోనా కేసులు నమోదుకాగా 31 మంది మృతిచెందారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 4,31,40,068కి చేర‌గా 4,26,00,737 మంది బాధితులు కోలుకున్నారు. ఇప్ప‌టివ‌ర‌కు క‌రోనాతో 5,24,490 మంది మృతిచెందారు.

ప్రస్తుతం దేశంలో 14,841 యాక్టివ్‌ కేసులుండ‌గా రికవరీ రేటు 98.75శాతంగా ఉంది. ఇప్పటి వరకు 192.52 టీకాల‌ను పంపిణీ చేసిన‌ట్లు వైద్య‌శాఖ వెల్ల‌డించింది.

- Advertisement -