దేశంలో 24 గంటల్లో 16,678 కరోనా కేసులు

68
corona
- Advertisement -

దేశంలో కరోనా కేసుల సంఖ్య స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. గత 24 గంటల్లో 16,678 కరోనా కేసులు నమోదుకాగా 26 మంది మృతిచెందారు. దీంతో మొత్తం కేసులు 4,36,39,329కి చేరగా 4,29,83,162 మంది బాధితులు కోలుకున్నారు.

ప్రస్తుతం దేశంలో 1,30,713 కేసులు యాక్టివ్‌గా ఉండగా ఇప్పటివరకు 5,25,428 మంది మరణించారు. రోజువారీ పాజిటివిటీ రేటు 5.99 శాతానికి పెరుగగా మొత్తం కేసుల్లో 0.30 శాతం కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. రికవరీ రేటు 98.50 శాతం, మరణాలు 1.20 శాతంగా ఉన్నాయి.

- Advertisement -