స్వల్పంగా పెరిగిన కరోనా కేసులు…

31
- Advertisement -

దేశంలో కరోనా కేసుల సంఖ్య స్వల్పంగా పెరిగాయి. గత 24 గంటల్లో దేశంలో 16,561కి చేరగా 49 మంది మృతచెందారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 4,42,23,557కు చేరగా 4,35,73 ,094 మంది కరోనా నుండి కోలుకున్నారు. ప్రస్తుతం దేశంలో 1,23,535 కేసులు యాక్టివ్‌గా ఉండగా 5,26,928 మంది కరోనాతో మృతిచెందారు.

రోజువారీ రికవరీ రేటు 5.44 శాతానికి చేరగా మొత్తం కేసుల్లో 0.28 శాతం కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. దేశంలో ఇప్పటివరకు 207.47 కోట్ల కరోనా వ్యాక్సిన్‌ పంపిణీ చేశారు.

- Advertisement -