దేశంలో 24 గంట‌ల్లో 16,159 క‌రోనా కేసులు..

25
covid 19
- Advertisement -

కరోనా వైరస్‌ కోరలు చాస్తోంది. యాక్టివ్‌ కేసుల సంఖ్య పెరుగుతూ వస్తుంది. గ‌త 24 గంట‌ల్లో 16,159 కేసులు న‌మోదుకాగా దీంతో మొత్తం కేసులు 4,35,47,809కు చేరాయి. క‌రోనా నుండి 4,29,07,327 మంది బాధితులు కోలుకుని డిశ్చార్జ్ కాగా ఇప్ప‌టివ‌ర‌కు క‌రోనాతో 5,25,270 మంది మృతిచెందారు.

ప్ర‌స్తుతం దేశంలో 1,15,212 కేసులు యాక్టివ్‌గా ఉండ‌గా..రికవరీ రేటు 98.53 శాతం, మరణాలు 1.21 శాతం గా ఉన్నాయి.ఇప్పటిరకు 198.20 కోట్ల కరోనా వ్యాక్సిన్‌ డోసులను పంపిణీ చేశారు.

- Advertisement -