దేశంలో స్వల్పంగా పెరిగిన కరోనా కేసులు..

134
corona
- Advertisement -

దేశంలో కరోనా కేసుల సంఖ్య స్వల్పంగా పెరిగాయి. గత 24 గంటల్లో 16,156 కరోనా కేసులు నమోదుకాగా మొత్తం కేసుల సంఖ్య 3,42,31,809కు పెరిగాయి. ప్రస్తుతం దేశంలో 1,60,989 యాక్టివ్ కేసులుండగా 3,36,14,434 మంది బాధితులు కోలుకున్నారు. కరోనాతో ఇప్పటివరకు 4,56,386 మంది మృతిచెందారు. దేశవ్యాప్తంగా అక్టోబర్‌ 27 వరకు 60,44,98,405 నమూనాలకు పరీక్షలు నిర్వహించామని భారతీయ వైద్య పరిశోధనా మండలి (ఐసీఎమ్మార్‌) తెలిపింది.

- Advertisement -