దేశంలో 24 గంటల్లో 13,615 కరోనా కేసులు

30
corona
- Advertisement -

దేశంలో కరోనా కేసుల సంఖ్య స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. గత 24 గంటల్లో 13,615 కొవిడ్‌ కేసులు నమోదుకాగా 20 మంది ప్రాణాలు కొల్పోయారు. ప్రస్తుతం దేశంలో 1,31,043 యాక్టివ్‌ కేసులుండగా రోఉవారి పాజిటివిటీ రేటు 3.23శాతంగా ఉంది.

కరోనాతో ఇప్పటివరకు 4,29,96,427 మంది కోలుకోగా 5,25,474 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటి వరకు 1,99,00,59,536 డోసులు వేసినట్లు ఆరోగ్యమంత్రిత్వ శాఖ వెల్లడించింది.

- Advertisement -