దేశంలో స్వల్పంగా తగ్గుముఖం పట్టిన కరోనా

23
corona
- Advertisement -

దేశంలో కరోనా కేసుల సంఖ్య స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. గత 24 గంటల్లో దేశంలో 13,734 కరోనా కేసులు నమోదుకాగా 34 మంది మృతిచెందారు. గత 24 గంటల్లో దేశంలో కరోనా నుండి 17,897 మంది కోలుకున్నట్లు ఆరోగ్యశాఖ తెలిపింది. ప్రస్తుతం భారతదేశంలో 1,39,792 యాక్టివ్ కరోనా కేసులు ఉండగా.. ఇప్పటి వరకు 5,26,430 మంది ప్రాణాలు కోల్పోయారు.

- Advertisement -