దేశంలో 24 గంటల్లో 1260 కరోనా కేసులు..

93
- Advertisement -

దేశంలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకు తగ్గుముఖం పడుతున్నాయి. గత 24 గంటల్లో 1260 కరోనా కేసులు నమోదుకాగా 83 మంది మృతిచెందారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 4,30,27,035కు చేరగా 4,24,92,326 మంది బాధితులు కోలుకున్నారు. ప్రస్తుతం దేశంలో 13,445 యాక్టివ్ కేసులుండగా 5,21,264 మంది మృత్యువాతపడ్డారు.

మొత్తం కేసుల్లో 0.03 శాతం యాక్టివ్ కేసులుండగా 98.76 శాతం మంది కోలుకున్నారని ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఇప్పటివరకు 1,84,52,44,856 వ్యాక్సిన్‌ డోసులను పంపిణీ చేశామని తెలిపింది ఆరోగ్య శాఖ.

- Advertisement -