దేశంలో 24 గంటల్లో 1225 కరోనా కేసులు..

54
india coronavirus
- Advertisement -

దేశంలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకు తగ్గుముఖం పడుతున్నాయి. గత 24 గంటల్లో 1225 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదుకాగా 28 మంది మృతిచెందారు. దీంతో మొత్తం కేసులు 4,30,24,440కి చేరగా 4,24,89,004 మంది బాధితులు కరోనా నుండి కోలుకున్నారు.

ప్రస్తుతం దేశంలో 14,307 కేసులు యాక్టివ్‌గా ఉండగా ఇప్పటివరకు 5,21,129 మంది కరోనా నుండి కోలుకున్నారు. దేశంలో ఇప్పటివరకు 184.06 కోట్ల మందికి టీకాలు పంపిణీ చేశామని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.

- Advertisement -