కరోనాతో 24 గంటల్లో 18 మంది మృతి..

142
covid19
- Advertisement -

దేశంలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకు తగ్గుముఖం పడుతున్నాయి. గత 24 గంటల్లో దేశంలో 1,216 కేసులు నమోదుకాగా 18 మంది మృతిచెందారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 4,46,58,365కి చేరగా ప్రస్తుతం దేశంలో 15,705 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి.

కరోనాతో ఇప్పటివరకు 5,30,479 మంది మృతిచెందారు. రికవరీ రేటు 98. 78శాతం, మరణాలు 1.19 శాతంగా ఉండగా దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 219.69 కోట్ల కరోనా వ్యాక్సిన్‌ డోసులు పంపిణీ చేసినట్లు వైద్యశాఖ వెల్లడించింది.

ఇవి కూడా చదవండి..

- Advertisement -