దేశంలో 24 గంటల్లో 11,850 కరోనా కేసులు

111
covid19
- Advertisement -

దేశంలో కరోనా కేసుల సంఖ్య స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. గత 24 గంటల్లో 11,850 కరోనా కేసులు నమోదుకాగా 555 మంది మరణించారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,44,26,036కు చేరగా, మృతులు 4,63,245కు పెరిగారు. ఇప్పటివరకు 3,38,26,483 మంది కరోనా నుంచి బయటపడగా, 1,36,308 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. మొత్తం 1,11,40,48,134 వ్యాక్సిన్‌ డోసులను పంపిణీ చేశామని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.

- Advertisement -