దేశంలో 24 గంటల్లో 11,106 కరోనా కేసులు..

142
covid
- Advertisement -

దేశంలో కరోనా కేసుల సంఖ్య తగ్గుముఖం పడుతోంది. గత 24 గంటల్లో కొత్తగా 11,106 కేసులు నమోదుకాగా 459 మంది మృతిచెందారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,44,89,623కు చేరగా, 3,38,97,921 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం దేశంలో 1,26,620 కేసులు యాక్టివ్‌గా ఉండగా 4,65,082 మంది మృతిచెందారు. మరోవైపు దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ ముమ్మరంగా సాగుతోంది.

- Advertisement -