రాష్ట్రంలో డిప్యూటీ కలెక్టర్ల బదిలీలు…

223
somesh kumar
- Advertisement -

తెలంగాణలో 11 మంది డిప్యూటీ కలెక్టర్లను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు  ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ .కాగజ్ నగర్ ఆర్డీఓగా ఆర్.ఎస్.చిత్రు,ఆదిలాబాద్ ఆర్డీఓగా జె. రాజేశ్వర్ ,తాండూరు ఆర్డీఓగా పి.అశోక్ కుమార్ ,మంచిర్యాల ఆర్డీఓగా ఎల్.రమేష్ ,నిజామాబాద్ ఆర్డీఓగా టి.రవి ని బదిలీ చేయగా దేవరకొండ ఆర్డీఓగా కె.గోపీరాం బోధన్, ఆర్డీఓగా కె.రాజేశ్వర్,సూర్యాపేట ఆర్డీఓగా కె.రాజేంద్రకుమార్,హెచ్ఎండీఏకు నిర్మల్ ఆర్డీఓ ఎన్. ప్రసూనాంబను బదిలీ చేశారు.రెవెన్యూ శాఖకు రిపోర్ట్ చేయాలని ఎస్.మోహన్ రావు, జి.లింగ్యానాయక్ ఆదేశాలు జారీ చేశారు.

- Advertisement -