దేశంలో తగ్గుముఖం పడుతున్న కరోనా…

77
corona
- Advertisement -

దేశంలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకు తగ్గుముఖం పడుతోంది. గత 24 గంటల్లో 10,197 కరోనా కేసులు నమోదుకాగా 301 మంది మృతిచెందారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,44,66,598కు చేరగా 3,38,73,890 మంది కోలుకున్నారు. ప్రస్తుతం దేశంలో 1,28,555 కేసులు యాక్టివ్‌గా ఉండగా 4,64,153 మంది మరణించారు. రోజువారీ పాజిటివిటీ రేటు 0.82 శాతం ఉందని ఆరోగ్యశాఖ వెల్లడించింది.

- Advertisement -