దేశంలో 24 గంటల్లో 1007 కరోనా కేసులు…

112
corona
- Advertisement -

దేశంలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకు తగ్గుముఖం పడుతున్నాయి. గత 24 గంటల్లో దేశంలో 1007 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదుకాగా ఒకరు మృతిచెందారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 4,30,39,023కు చేరగా 4,25,06,228 మంది బాధితులు వైరస్‌ నుంచి కోలుకున్నారు.

ప్రస్తుతం దేశంలో 11,058 యాక్టివ్ కేసులుండగా 5,21,737 మంది మరణించారు. రోజువారీ పాజిటివిటీ రేటు 0.23 శాతంగా ఉండగా మొత్తం కేసుల్లో యాక్టివ్‌ కేసులు 0.03 శాతం, రికవరీ రేటు 98.76 శాతంగా ఉందని వైద్యశాఖ వెల్లడించింది.

- Advertisement -