సీఎం సహాయ నిధికి భారీ విరాళం..

192
ktr minister
- Advertisement -

టీఆర్‌ఎస్‌ మల్కాజిగిరి పార్లమెంట్ ఇంచార్జ్ మర్రి రాజశేఖర్ రెడ్డి మరియు మంత్రి మల్ల రెడ్డితో కలసి టీఆర్‌ఎస్‌ వర్కింగ్ ప్రెసిడెంట్, పట్టణాభివృద్ధి మరియు ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావుకి 10,00,000/- (పది లక్షల రూపాయల) చెక్కును రుద్రప్రతాప్ లాజిస్టిక్స్ ప్రవైట్ లిమిటెడ్ కంపెనీ తరుపున వారికి అందచేశారు. ఈ సందర్భంగా మర్రి రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ కోవిడ్-19 నియంత్రణ కొరకు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కృషి గాను వివిధ కంపెనీలు ముందుకు వచ్చి ఆర్థిక సాయం అందించడం అభినందనీయమని పేర్కొన్నారు.

- Advertisement -