మొక్కలు నాటిన సీజేఐ రమణ..

101
- Advertisement -

గ్రీన్ ఛాలెంజ్ లో భాగంగా రాజ్ భవన్ లో మొక్కలను నాటారు సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్ .వి .రమణ. ఈ కార్యక్రమంలో ఎంపీ జోగిని పల్లి సంతోష్ కుమార్ ,ఎమ్మెల్సీ నవీన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -