తిరుమల సమాచారం

243
- Advertisement -

ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. శ్రీవారి సర్వదర్శనం కోసం భక్తులు 2 కంపార్ట్ మెంట్లలో వేచిఉన్నారు. సర్వదర్శనానికి 2 గంటల సమయం పడుతోంది. కాలినడక మార్గం ద్వారా తిరుమలకి చేరుకున్న భక్తులు 1 కంపార్టమెంట్లో వేచి ఉన్నారు. కాలినడక మార్గం ద్వారా తిరుమలకి చేరుకున్న భక్తులకి 2 గంటల స‌మయం పడుతోంది. నిన్న సెప్టంబర్ 2 న స్వామివారిని 56,197 మంది భక్తులు దర్శించుకున్నారు. నిన్న 27,503 మంది భక్తులు స్వామికి తలనీలాలు సమర్పించుకున్నారు.నిన్న స్వామివారి హుండీ ఆదాయం : 2.8 కోట్లు

- Advertisement -