నేను ఎవరు వదిలిన బాణాన్ని కాదు: షర్మిల

156
sharmila
- Advertisement -

ఏప్రిల్ 9న పార్టీ ప్రకటిస్తానని తెలిపారు వైఎస్ షర్మిల. ఖమ్మం జిల్లా నేతలతో సమావేశం నిర్వహించిన అనంతరం మాట్లాడిన షర్మిల..తాను ఎవరు వదిలిన బాణాన్ని కాదని తేల్చిచెప్పారు. ఏప్రిల్‌ 9న లక్షమంది సమక్షంలో పార్టీ ఏర్పాటు ప్రకటన చేయనున్నట్లు తెలిపారు. తెలంగాణలో రాజన్నరాజ్యం స్థాపనే లక్ష్యంగా పార్టీ ఏర్పాటు చేయబోతున్నానని పేర్కొన్నారు. ఖమ్మం జిల్లా పాలేరు నుంచి పోటీ చేయాలని అభిమానులు ఈ సందర్భంగా షర్మిలను కోరారు.

- Advertisement -