మార్చి 4 నుంచి యాదాద్రి బ్ర‌హ్మెత్స‌వాలు ప్రారంభం..

117
- Advertisement -

యాదాద్రి లక్ష్మీన‌ర‌సింహ‌స్వామి వార్షిక‌ బ్ర‌హ్మోత్స‌వాల‌కు రంగం సిద్ధ‌మైంది. మార్చి 4 నుంచి బ్ర‌హ్మెత్స‌వాల‌ను నిర్వ‌హించ‌నున్న‌ట్లుగా తెలంగాణ స‌ర్కారు ప్ర‌క‌టించింది. మార్చి 4 నుంచి 14 వ‌ర‌కు ఉత్స‌వాల‌ను నిర్వ‌హించ‌నున్నారు. ఇందులో భామంగా మార్చి 11న బాలాల‌యంలో స్వామి వారి తిరు కళ్యాణం జ‌ర‌గ‌నుంది. ఈ ఉత్సవాలు పదకొండు రోజుల పాటు జరగనున్నాయి. ఈ వేడుక‌లో రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేల‌తో పాటు ప‌లువురు ప్ర‌ముఖులు పాల్గొనే అవ‌కాశం ఉంది.

- Advertisement -