చరిత్రలో ఈ రోజు : మార్చి 15

186
what-happened-this-day-in-history
- Advertisement -

  *సంఘటనలు*

1493:అమెరికా మొదటి పర్యటన అనంతరం స్పెయిన్ చేరిన కొలంబస్.
1564: మొఘల్ చక్రవర్తి అక్బర్ జిజియా పన్నును రద్దు చేశారు.
1915: మొదటి ప్రపంచ యుద్ధం సమయంలో కాన్‌స్టాంటినోపిల్ సంధి జరిగింది.
1966: భారత ప్రధాన న్యాయమూర్తిగా ప్.బ్. గజేంద్ర ఘడ్కర్ పదవీ విరమణ.
1985 : మొట్టమొదటి అంతర్జాల డొమైన్ పేరు నమోదు. (symbolics.com).
1990 : మొట్టమొదటి సోవియట్ యూనియన్ అధ్యక్షుడిగా గోర్బచేవ్ ఎన్నిక.

*జననాలు*

1767: అమెరికా మాజీ అధ్యక్షుడు ఆండ్రూ జాక్సన్.
1898: మునిమాణిక్యం నరసింహారావు, తెలుగు హాస్యరచయిత.
1934: భారత దేశంలో ప్రముఖ దళిత నేత కాన్షీరాం (మరణం: 2006)
1937: వల్లంపాటి వెంకటసుబ్బయ్య, ప్రముఖ తెలుగు సాహితీ విమర్శకుడు. (మ.2007)

     1957: నామా నాగేశ్వరరావు, ఖమ్మం జిల్లాకు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త మరియూ రాజకీయ నాయకుడు
1977: భారత సైనికదళం మేజర్ సందీప్ ఉన్నిక్రిష్ణన్ (మరణం: 2008)

*మరణాలు*

1957: కుమారస్వామి రాజా, ఉమ్మడి మద్రాసు రాష్ట్ర ముఖ్యమంత్రిగా, ఒడిషా గవర్నరుగా ఉన్నత పదవులను అలంకరించారు
1998: పి. అచ్యుతరాం, ప్రముఖ హేతువాది, సంఘ సంస్కర్త. (జ.1925)
2010: కోనేరు రంగారావు, కాంగ్రేసు పార్టీకి చెందిన రాజకీయనాయకుడు మరియు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర పురపాలన, పట్టణాభివృద్ధిశాఖ                మాజీమంత్రి. (మ.2010)
2013: కళ్ళం అంజిరెడ్డి, డా. రెడ్డీస్ ల్యాబ్స్ వ్యవస్థాపకుడు.
2015: రాళ్ళబండి కవితాప్రసాద్ ప్రముఖ తెలుగు అవధాని, కవి. (జ.1961)

*పండుగలు మరియు జాతీయ దినాలు*

?ప్రపంచ పౌర హక్కుల దినం.

- Advertisement -