ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గం ప్రజలు తాగు నీళ్ల కోసం అల్లాడిపోతున్నరు అన్నారు మాజీ మంత్రి హరీశ్ రావు. మిషన్ భగీరథ నీళ్లు రాక బిందెలతో కొడంగల్, టేకుల్ కోడ్ గ్రామ ప్రజలు రోడ్డెక్కి నిలదీస్తున్నరు అని ఎక్స్ వేదికగా ప్రశ్నించారు.
వేసవికాలం ప్రారంభంలోనే ఇలాంటి పరిస్థితి ఉంటే, ముందు ముందు ఎలా ఉంటుంది.. సంక్షేమ పథకాల్లో ఎలాగూ కోతలు విధిస్తున్నారు, కనీసం తాగు నీటి కొరత అయినా లేకుండా చూడండని ఎద్దేవా చేశారు.
ముఖ్యమంత్రి @revanth_anumula గారు..
మీ సొంత నియోజకవర్గం ప్రజలు తాగు నీళ్ల కోసం అల్లాడిపోతున్నరు.మిషన్ భగీరథ నీళ్లు రాక బిందెలతో కొడంగల్, టేకుల్ కోడ్ గ్రామ ప్రజలు రోడ్డెక్కి నిలదీస్తున్నరు.
వేసవికాలం ప్రారంభంలోనే ఇలాంటి పరిస్థితి ఉంటే, ముందు ముందు ఎలా ఉంటుంది.
సంక్షేమ… pic.twitter.com/vArxTfiuOQ
— Harish Rao Thanneeru (@BRSHarish) February 13, 2025
Also Read:KTR:రుణం కట్టలేదని.. ఇంత దారుణమా ?