ఏసీబీ అధికారులకు అడ్డంగా దొరికిన విఆర్వో …..

519
vro
- Advertisement -

ఏసీబీ అధికారులకు అడ్డంగా బుక్కయ్యారు వీర్వో. మేడ్చల్ జిల్లా మూడు చింతలపల్లి మండలం లో పనిచేస్తున్న విఆర్వో వెంకటేశం ఓ రైతుల దగ్గర 20 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్‌గా దొరికారు. పట్టాదారు పాస్ పుస్తకాల కోసం రైతులను బెదిరించి డబ్బులు వసూలు చేస్తుండటంతో ఏసీబీని ఆశ్రయించారు రైతు. దీంతో రంగంలోకి దిగిన అధికారులు వెంకటేశంను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ప్రస్తుతం వెంకటేశం ఇంట్లో,ఆఫీసులో ఏసీబీ సోదాలు కొనసాగుతున్నాయి.

VRO Venkatesham caught red-handed by ACB….VRO Venkatesham caught red-handed by ACB….VRO Venkatesham caught red-handed by ACB

- Advertisement -