రత్నంగా మారిన విశాల్!

37
- Advertisement -

మార్క్ ఆంటోనీ చిత్రంలో తిరిగి సక్సెస్‌ రుచిని చవిచూశారు హీరో విశాల్.ఈ సినిమాతో చాలా కాలం తర్వాత మళ్ళీ ఫామ్ లోకి రాగ మాస్ దర్శకుడు హరితో సాలిడ్ ప్రాజెక్ట్ ని తాను అనౌన్స్ చేసాడు. ఇది విశాల్ కెరీర్‌లో 32వ సినిమా కాగా ఇప్పటికే షూటింగ్‌ కూడా ప్రారంభమైంది.

తాజాగా సినిమా ఫస్ట్ లుక్‌ని రిలీజ్ చేశారు. ఈ సినిమాకు రత్నం అనే టైటిల్ ఖరారు చేయగా ఈ లుక్ లో విశాల్ మంచి పవర్ ఫుల్ గా ఓ చేతిలో కత్తి మరో చేతిలో నరికేసిన తలతో అయితే కనిపిస్తున్నాడు. దీనితో ఈ సినిమాలో ఏ రేంజ్ వైలెన్స్ ఉంటుందో అర్ధం అవుతుంది. ఇక ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా 2024 వేసవి కానుకగా సినిమా రిలీజ్ కానుంది.

Also Read:TTD: వైకుంఠద్వార దర్శనానికి ఏర్పాట్లు పూర్తి

- Advertisement -