రిషి కపూర్ మృతి…ప్రముఖుల దిగ్భ్రాంతి..!

302
kohli
- Advertisement -

బాలీవుడ్ నటుడు, చాక్లెట్ బాయ్‌ రిషి కపూర్ ఇకలేరు. అనారోగ్యంతో ఇవాళ ఉదయం ముంబై ఆస్పత్రిలో చేరిన ఆయన తుదిశ్వాస విడిచారు. ఇర్ఫాన్ ఖాన్ మరణవార్త నుండి బాలీవుడ్ ఇంకా కొలుకోక ముందే మరో షాక్ తగలడంతో ఎవరు జీర్ణించుకోలేకపోతున్నారు. వివిధ రంగాలకు చెందిన ప్ర‌ముఖులు రిషితో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ ఆయన ఆత్మకు శాంతి కలగాలని ప్రార్ధిస్తున్నారు.

రిషికపూర్ మృతిపట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన బిగ్ బి అమితాబ్

క‌రోనా సంక్షోభంలో రెండు విషాదాలు చోటు చేసుకోవ‌డం బాధ‌గా ఉంది. రిషి కపూర్ చాలా అద్భుత‌మైన న‌టుడు. ఆయ‌న ఆత్మ‌కి శాంతి చేకూరాలి- హేమ మాలిని

గుండె ప‌గిలే విష‌యం ఇది.. రెస్ట్ ఇన్ పీస్ – ఈషా డియోల్

రిషి కపూర్ మ‌ర‌ణించార‌నే వార్త‌ని న‌మ్మ‌లేక‌పోతున్నాం – విరాట్ కోహ్లీ

- Advertisement -