రాఘవాచారిని పరామర్శించిన వినోద్ కుమార్

340
vinod kumar
- Advertisement -

అనారోగ్యంతో బాధపడుతూ కొంపల్లి సురక్ష హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న విశాలాంధ్ర మాజీ సంపాదకులు సి.రాఘవాచారిని పరామర్శించారు రాష్ట్ర ప్రణాళిక సంఘా ఉపాధ్యక్షులు బి.వినోద్ కుమార్. ఈ సందర్భంగా ఆయనతో మాట్లాడి ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు.

తెలుగునేలపై తొలి దినపత్రికగా తన ప్రస్థానం ప్రారంభించింది విశాలాంధ్ర. 1972 లో విశాలాంధ్ర సంపాదకత్వం స్వీకరించి మూడు దశాబ్దాలు నిర్విఘ్నంగా కొనసాగించి కీర్తి గడించాడు రాఘవాచారి.

- Advertisement -