Janasena:పవన్‌కు మద్దతుగా వైష్ణవ్ తేజ్

5
- Advertisement -

జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కు మద్దతుగా ఒక్కొక్క సినీ నటులు తరలివస్తున్నారు. పవన్ ఈసారి పిఠాపురం నుండి పోటీ చేస్తుండగా ఇప్పటికే జబర్దస్త్ టీం విస్తృతంగా ప్రచారం చేస్తోంది.

తాజాగా ఉప్పెన ఫేం పంజా వైష్ణవ్ తేజ్ ..ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. పవన్‌కు మద్దతుగా ప్రచారం చేస్తూ మావయ్యను గెలిపించాలని కోరుతున్నారు. ఈ విషయాన్ని జనసేన నేతలు సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. వైష్ణవ్‌తో పాటు సుధీర్, గెటప్ శ్రీను తదితరులు ప్రచారం చేస్తున్నారు.

Also Read:KTR:ఇదెక్కడి అరాచకం?

- Advertisement -