సంతోష్ కుటుంబసభ్యులను పరామర్శించిన పీసీసీ చీఫ్ ఉత్తమ్..

180
uthamkumar reddy
- Advertisement -

లద్దాఖ్‌లోని గాల్వన్‌ లోయ వద్ద భారత్‌– చైనా మధ్య జరిగిన ఘర్షణలో వీరమరణం పొందిన కల్నల్‌ సంతోష్‌ బాబు మృతదేహం ఇవాళ సాయంత్రం సూర్యాపేటకు చేరుకోనుంది. సంతోష్ కుటుంబసభ్యులను ఓదార్చేందుకు పెద్దసంఖ్యలో ప్రజలు ఆయన నివాసానికి చేరుకున్నారు. భౌతికదూరం పాటిస్తు కుటుంబసభ్యులను ఓదారుస్తున్నారు.

ఇక వీరజవాన్ కల్నల్ సంతోష్ కుటుంబ సభ్యులను పరామర్శించారు పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ,మాజీ ఎమ్మెల్యేలు దామోదర్ రెడ్డి, పద్మవతి. వారి కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపిన ఉత్తమ్‌…వారికి ధైర్యం చెప్పారు.

ఇక ఇవాళ ఉదయం ఢిల్లీ నుండి హైదరాబాద్ చేరుకున్న సంతోష్ కుటుంబసభ్యులను శంషాబాద్‌లో రిసీవ్ చేసుకున్నారు సీపీ సజ్జనార్. సంతోష్‌బాబు భార్య, పిల్లలను ప్రత్యేక వాహనంలో సూర్యాపేటకు తరలించారు.

- Advertisement -