మొక్కలు నాటిన నటుడు వైష్ణవ్ తేజ్..

292
uppena hero
- Advertisement -

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ గారు ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా మైత్రి మూవీస్ నిర్మాత లలో ఒకరు అయిన రవి ఇచ్చిన ఛాలెంజ్ ను స్వీకరించి నేడు జూబ్లీహిల్స్ లోని తన నివాసంలో మొక్కలు నాటారు ఉప్పెన సినిమా హీరో వైష్ణవ్ తేజ్‌ .

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్ గారు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ అనే మంచి కార్యక్రమాన్ని చేపట్టి మా అందరి చేత మొక్కలు నటించినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అని అన్నారు.ఈ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఇదే విధంగా ముందుకు కొనసాగాలని అందరు కూడా భాద్యతగా మొక్కలు నాటాలని కోరారు.

- Advertisement -