మొక్కలు నాటిన రంగస్ధల కళాకారుడు సుధాకర్ రావు…

157
tv actor
- Advertisement -

రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ పిలుపు మేరకు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ భాగంగా నాచారం లో మొక్కలు నాటారు రంగస్థల టివి సినీ కళాకారుడు సుధాకర్ రావు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా నా వంతుగా మొక్కలు నాటడం చాలా సంతోషాన్ని ఇచ్చిందని రంగస్థల టివి సినీ కళాకారుడు సుధాకర్ రావు తెలిపారు.

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ద్వారా దేశ వ్యాప్తంగా పచ్చని వణంలాగా తీర్చిదిద్ధేందుకు కృషి చేస్తున్న రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ గారికి కృతజ్ఞతలు తెలుపుతూ సినీ నటీమణి సాకేత్ మాధవి విసిరిన గ్రీన్ ఛాలెంజ్ స్వీకరిస్తూ నాచారం లో మొక్కలు నాటిన రంగస్థల టివి సినీ కళాకారుడు సుధాకర్ రావు…అనంతరం మరో ముగ్గురు ( సినీ నటులు తిరుపతి దొరై స్వామి , సత్య ప్రకాష్ , కె.సంజీవ్ ) లు కూడా మొక్కలు నాటి మరో ముగ్గురికి ఈ ఛాలెంజ్ విసరాలని కోరారు.

- Advertisement -