తిరుమల అప్‌డేట్

137
ttd
- Advertisement -

ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి దర్శనానికి 38 గంటల సమయం పడుతుండగా 31 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. నిన్న స్వామివారిని 82,604 మంది భక్తులు స్వామివారిని దర్శించుకోగా ,37,025 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. కానుకల ద్వారా హుండీ ఆదాయం రూ. 5.57 కోట్లు వచ్చిందని అధికారులు తెలిపారు.

ఇవి కూడా చదవండి..

- Advertisement -