తిరుమల అప్‌డేట్..

25
ttd
- Advertisement -

ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు. శ్రీవారి దర్శనానికి 16 గంటల సమయం పడుతుండగా భక్తుల రద్దీతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌ లోని అన్ని కంపార్టుమెంట్లు నిండిపోయాయి.

నిన్న శ్రీవారిని 68,128 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకోగా 34,021 మంది భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించారు. శ్రీవారి హుండీ ఆదాయం రూ.4.44 కోట్లు వచ్చిందని అధికారులు తెలిపారు.

- Advertisement -